Breaking News

HARPREETHSIMRATHKOUR

ఎన్డీయేకు ‘శిరో’భారం..

ఎన్డీయేకు ‘శిరో’భారం

కూటమి నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్ రైతులు, పంజాబీల ప్రయోజనాలే ముఖ్యమన్న బాదల్ న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులు ప్రధాని మోడీ సర్కార్ కు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) తాజాగా మోడీ సర్కార్ కు మరో షాక్ ఇచ్చింది. ఎన్డీయే నుంచి తాను వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ మేరకు శనివారం చండీగఢ్ లో సమావేశమైన […]

Read More