Breaking News

GOWRIMANG

ఫుట్​బాలర్​ సేంద్రియ సేద్యం

న్యూఢిల్లీ: కరోనా లాక్​ డౌన్​తో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు కొత్త వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఎక్కువ మంది సామాజిక మధ్యమాల్లో గడుపుతుంటే.. మరికొందరు వ్యవసాయంలో సేద తీరుతున్నారు. భారత ఫుట్​బాల్​ జట్టు మాజీ కెప్టెన్ గౌరీమాంగ్ సింగ్ కూడా తన పొలంలో సేంద్రియ సేద్యం చేస్తూ ఉత్సాహం పొందుతున్నాడు. ఇంఫాల్​లో సోదరులతో కలిసి కూరగాయలు పండిస్తున్నాడు. ‘మా ఇంటి పక్కనే కొంత పొలం ఉంది. రెండేళ్ల నుంచి అక్కడ కూరగాయలు పండిస్తున్నాం. అయితే లాక్​డౌన్​తో నేను కూడా […]

Read More