Breaking News

GANDRA

గండ్రజ్యోతి ఆకస్మిక తనిఖీ

సారథిన్యూస్​, వరంగల్​ రూరల్​: వరంగల్​ రూరల్​ జిల్లా జడ్పీచైర్​పర్సన్ గండ్ర జ్యోతి సోమవారం దామెర మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె అధికారులతో మాట్లాడి.. మండలం లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యపనులను చేపట్టాలని కోరారు.

Read More