Breaking News

GALWAN VALLEY

గాల్వన్​ ఫైట్​ ఎలా జరిగిందంటే..

న్యూఢిల్లీ: గాల్వాన్‌ గొడవ జరిగినప్పుడు మన వాళ్లు 100 మంది ఉంటే చైనావాళ్లు మాత్రం 300 నుంచి 350 మంది ఉన్నారట. అయినా కూడా మనవాళ్లు ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. చైనా వాళ్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అసలు ఏం జరిగిందో ఒక వ్యక్తి ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఈ విధంగా వివరించారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ – 14 వద్ద చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పీఎల్‌ఏ) టెంట్‌ […]

Read More