నవంబర్ 20 నుంచి ‘తుంగభద్ర’ పుష్కరాలు కోవిడ్–19 నిబంధనలు తప్పనిసరి పాటించాల్సిందే పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సారథి న్యూస్, కర్నూలు, మంత్రాలయం: ఈ ఏడాది నవంబర్20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు నిర్వహించే తుంగభద్ర నది పుష్కరాలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కౌతాళం మండలం మేలిగనూరు పుష్కర్ఘాట్–1, మంత్రాయంలోని కాచాపురం పుష్కర ఘాట్–2, రామలింగేశ్వర స్వామి దేవాయం రాంపురం పుష్కర […]