Breaking News

Electric

ఓలెక్ట్రిక్ బస్సులు వచ్చేశాయ్

ఓలెక్ట్రిక్ బస్సులు వచ్చేశాయ్​

ప్రారంభించిన కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే సామాజిక సారథి, హైదరాబాద్: విద్యుత్ వాహనాల తయారీలో అగ్రగామి మేఘా ఇంజనీర్ అనుబంధ ఓలే ఎలక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సులను గోవాలో శనివారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ప్రారంభించారు. ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల తయారీకి ప్రోత్సహకాలు అందిస్తున్న దృష్ట్యా దేశంలోనే అతిపెద్ద […]

Read More