Breaking News

ECB

కరోనా సబ్​ స్టిట్యూట్​ ను ఇవ్వండి

లండన్: కరోనా దెబ్బకు కుదేలైన క్రికెట్​ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అన్నిదేశాల బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వైరస్ బారినపడకుండా ఆటలో కొన్ని మార్పులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ఐసీసీతో చర్చలు జరుపుతోంది. వెస్టిండీస్, పాకిస్థాన్​తో జరగబోయే టెస్ట్ సిరీస్​ ‘కరోనా సబ్​ స్టిట్యూట్​’ను ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెస్ట్​ల్లో కంకూషన్ సబ్​ స్టిట్యూట్ మాత్రమే ఉంది. ఇప్పుడు కరోనావ్యాప్తి నేపథ్యంలో ఎవరైనా ప్లేయర్ కు కొవిడ్ లక్షణాలు ఉంటే వాళ్ల స్థానంలో […]

Read More

ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్​లు

ఈసీబీ సన్నాహాలు లండన్‌: అంతర్జాతీయ క్రికెట్​ను వీలైనంత తర్వగా గాడిలో పెట్టాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లను నిర్వహించేందుకు కసరత్తుచేస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. యూకే ప్రభుత్వం అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఔట్​ డోర్ ట్రైనింగ్​ మొదలుపెట్టాలని మరో 37మంది క్రికెటర్లకు ఈసీబీ సూచించింది. ఇప్పటికే 18మంది బౌలర్లు గత వారం నుంచే గ్రౌండ్​తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ […]

Read More
గ్రేవ్స్​ కు ఐసీసీ కీలక బాధ్యతలు

గ్రేవ్స్​ కు ఐసీసీ కీలక బాధ్యతలు

పదవికి గుడ్​ చెప్పనున్న ఈసీబీ చైర్మన్​   లండన్: ‘హండ్రెడ్ బాల్’ టోర్నీ వాయిదా పడడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 31వ తేదీ తర్వాత ఈ పోస్ట్​ కు గుడ్​ బై చెప్పనున్నాడని ఈసీబీ ప్రకటించింది. మే 2015లో చైర్మన్​ గా బాధ్యతలు చేపట్టిన గ్రేవ్స్ ఐసీసీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ బాడీ చైర్మన్ శశాంక్ మనోహర్ వారసుడిగా ఇప్పటికే అతని […]

Read More