Breaking News

DURGAMATHA FESTIVAL

ఒక్కో మండపానికి రూ.50వేలు

ఒక్కో మండపానికి రూ.50వేలు

నవరాత్రి ఉత్సవాలకు బెంగాల్ సీఎం మమత బంపర్ ఆఫర్ కలకత్తా: పశ్చిమబెంగాల్లో అత్యంత వైభవంగా జరిగే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపడానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ముందుకొచ్చారు. ఒక్కో మండపానికి రూ.50 ఆర్థికసాయం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేలకు పైగా దుర్గా పూజా కమిటీలు ఉన్నాయి. ఇందులో కలకత్తా లోనే సుమారు 2,500కు పైగా ఉంటాయి. వీటన్నింటికీ ఒక్కో మండపానికి రూ.50వేల చొప్పున ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో […]

Read More