బాలీవుడ్ డ్రగ్మాఫియాపై సంచలన ఆరోపణలు చేసిన కంగనా రనౌత్కు ప్రాణహాని ఉందని ఆమెకు వెంటనే భద్రత కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బాలీవుడ్కు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయం తాను నిరూపిస్తానని కంగనా ఇటీవల ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అనంతరం ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బీజేపీ స్పందించింది. కంగన రనౌత్కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే వెంటనే భద్రత కల్పించాలని.. బాలీవుడ్కు డ్రగ్ మాఫియా ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని బీజేపీ […]
బాలీవుడ్లో ప్రముఖులుగా చలామణి అవుతున్నవారంతా డ్రగ్స్కు బానిసలేనంటూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నాకు తెలిసిన ఓ స్టార్ హీరో నిత్యం డ్రగ్స్లో మునిగితెలేవాడు. ఓ సారి మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో నేను అతడితో డేటింగ్లో ఉన్నాను. డ్రగ్స్ తీసుకొని అతడు సైకోలా ప్రవర్తించేవాడు. అతడి టార్చర్ భరించలేక భార్యకు కూడా వదిలేసింది’అంటూ ఆమె పేర్కొన్నారు. ఇటీవల కంగనా ఓ టీవీ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా […]
ముంబై: సుశాంత్సింగ్ రాజ్పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఓ డ్రగ్ డీలర్తో జరిపిన వాట్సాప్ చాటింగ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియా ప్రమేయం ఉన్నట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా చక్రవర్తి మాదకద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసిందని తేలింది. మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం […]
వెల్లడించిన డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ న్యూయార్క్: కరోనా ట్రీట్మెంట్కు కొన్ని దేశాలు వాడుతున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్ను నిలిపేసినట్లు డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇవ్వడం ద్వారా ప్రాణాలకు ముప్పు ఉందని ద ల్యాన్సెట్ రిపోర్ట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పారు. చాలా దేశాలు ఈ ట్యాబ్లెట్స్ను ఉపయోగించడం మానేశాయని ఆయన పేర్కొన్నారు. వీటిని వాడడంపై డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు సమీక్షిస్తుందని, అందుకే దాన్ని వాడడం […]