అమిత్షా, కేంద్రంపై మమత ఫైర్ కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షాపై దీదీ తీవ్రవిమర్శలు చేశారు. అమిత్షా, తన మధ్య జరిగిన సంభాషణలను దీదీ మీడియాతో చెప్పారు. వైరస్ను కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్న హోం మంత్రి అమిత్ షా తానే స్వయంగా ఎందుకు రంగంలోకి దిగడం లేదో చెప్పాలని అన్నారు. ‘పదే పదే బెంగాల్కు […]