Breaking News

DHAWAN

ఖేల్‌రత్నకు రోహిత్‌

న్యూఢిల్లీ: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు బీసీసీఐ ప్రతిపాదించింది. ఓపెనర్ శిఖర్ ధవన్, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పేర్లను అర్జున పురస్కారాలకు సిఫారసు చేసింది. మహిళల విభాగంలో ఆల్​ రౌండర్​ దీప్తిశర్మ అర్జునకు నామినేట్ అయింది. 2019 వన్డే ప్రపంచకప్​లో రోహిత్ ఐదుసెంచరీలు చేయడంతో బీసీసీఐ ఏకగ్రీవంగా అతని పేరును సిఫారసు చేసింది. ఇక 2018లో స్మృతి మంధనతో పాటు ధవన్ పేరును అర్జునకు ప్రతిపాదించినా అవార్డు […]

Read More
కశ్మీర్​ను వదిలేయ్​.. నీ దేశాన్ని చూస్కో

కశ్మీర్​ను వదిలేయ్​.. నీ దేశాన్ని చూస్కో

ఆఫ్రిదిపై టీమిండియా స్టార్​ క్రికెటర్ల ఫైర్​ న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీమిండియా క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాశ్మీర్​ను వదిలేసి.. అన్నింటిలో విఫలమైన నీ దేశానికి పనికొచ్చే పని చేయ్. కశ్మీర్.. భారత్​లో భాగంగా ఉన్నందుకు గర్వపడుతున్నా’ అంటూ సురేశ్ రైనా ధ్వజమెత్తాడు. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని యువరాజ్ పేర్కొన్నాడు. ‘బాధ్యాతయుతమైన భారతీయుడిగా, దేశం […]

Read More