Breaking News

DEFENCE MINISTER

చైనాపై రాజ్​నాథ్​సింగ్​ నిప్పులు..

మాస్కో: సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న దుందుడుకు వైఖరి వల్లే ఇరు దేశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని భారత్ ఆరోపించింది. ఈ మేరకు రెండు దేశాల రక్షణ శాఖ మంత్రులు పాల్గొన్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో.. చైనా తీరును భారత్ ఎండగట్టినట్టు తెలుస్తోంది. సరిహద్దుల వద్ద చైనా ప్రదర్శిస్తున్న వైఖరిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు అధికారిక వర్గాల సమాచారం. రెండు గంటల […]

Read More