Breaking News

DEALRS

రేషన్​ డీలర్లకు గుడ్​న్యూస్​

సారథిన్యూస్​, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.36.36 కోట్ల కమీషన్​ విడుదల చేసింది. ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించిన కమిషన్ ఇది. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసల చొప్పున కమీషన్​ చెల్లించింది సర్కార్. ఏప్రిల్ నెలలో 3.18 లక్షలు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఒకటి, రెండు […]

Read More