Breaking News

CRDA

ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం

ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం

అమరావతి: సీఆర్​డీఏ స్థానంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ(ఏఎంఆర్​డీఏ) కమిషనర్​గా పి.లక్ష్మీనరసింహంను నియమించారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన సీఆర్డీఏ కమిషనర్​గా కొనసాగుతున్నారు.

Read More