Breaking News

congess

‘బెదిరింపులతో పాలన సాగించలేరు’

‘బెదిరింపులతో పాలన సాగించలేరు’

సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిజాం సర్కార్​తరహాలో పాలన కొనసాగిస్తోందని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్​ మేడిపల్లి సత్యం అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ​నిర్వహించిన చలో రాజ్​భవన్ ​ముట్టడి కార్యక్రమంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్యాయాలు, అక్రమాల మీద ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ​ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు దోపిడీ, అన్యాయం, బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. […]

Read More