Breaking News

CHANDANADEEPTI

పిల్లలను దూషించినా, ఇబ్బందిపెట్టినా నేరమే

పిల్లలను దూషించినా, ఇబ్బందిపెట్టినా నేరమే

సారథి న్యూస్, మెదక్: బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​సభ్యుడు డాక్టర్​ఆర్జీ ఆనంద్​ అన్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు వారికి ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారులను దూషించినా, ఇబ్బందులు కలిగించినా వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. శుక్రవారం మెదక్ ​కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ​హరీశ్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో ‘పిల్లలు.. వారి హక్కులు’పై జిల్లా […]

Read More