100 మంది క్వారంటైన్లోకి భోపాల్: పెళ్లయిన కొద్ది గంటలకే ఆ జంట క్వారంటైన్లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. పెండ్లి కొచ్చిన చుట్టాల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో కొత్త జంటతో సహా వందమంది అధికారులు క్వారంటైన్లోకి పంపించారు. మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం ఈ విషయం వెలుగుచూసింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో ఉద్యోగం చేస్తున్న వధువు బంధువు గతవారం ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ వ్యక్తి ఈ నెల 26న తన […]
30 మంది క్వారంటైన్ సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ తో పాటు సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్, మనూర్, నాగుల్ గిద్ద మండలాల ప్రజలను కరోనా మహమ్మారి భయం వెంటాడుతోంది. హైదరాబాద్ లోని ఓ బేకరీలో గరిడేగావ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పనికి వెళ్లాడు. ఈనెల 10న సొంతూరుకు తీవ్రమైన జ్వరంతో వచ్చాడు. జ్వరం తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు కరోనా పాజిటివ్ ఉందని […]
సారథి న్యూస్, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం మహాదేవపురం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మంగళవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులకు మాస్క్లు, శానిటైజర్లు పంపిణీచేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి అక్కడి లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని చెప్పారు. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ మెండేం లలిత, టీఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, సీఐ […]
సారథి న్యూస్, మెదక్, చేవెళ్ల: కరోనా(కోవిడ్ –19) వ్యాప్తి నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. బయటికి కదిలాయి. ప్రభుత్వం కంటైన్ మెంట్ ఏరియాలు మినహా అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్ లుగా ప్రకటించడంతో ప్రజారవాణా మొదలైంది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి […]
– ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథి న్యూస్, అనంతపురం: కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోయేందుకు తీసుకునే చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా ప్రబలిన వారిపై వివక్ష చూపడం సరికాదని, వైఖరిలో మార్పు తీసుకురావాలన్నారు. కోవిడ్-19 నియంత్రణ చర్యలపై సీఎం జగన్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, […]