Breaking News

BLOOD CAMP

స్వేరోస్​ రక్తదానం

సారథి న్యూస్​, అచ్చంపేట: అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పకార్యమని ప్రభుత్వ విప్ గువ్వల బాల్ రాజు అన్నారు. శుక్రవారం అచ్చంపేటలో స్వేరోస్​ నెట్​వర్క్​ నిర్వహించిన బ్లడ్​ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ఆపద సమయంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని సూచించారు. నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులసిరాం, మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజు, నాగర్ కర్నూల్ రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి, […]

Read More
రక్తదాన శిబిరం సక్సెస్​

రక్తదాన శిబిరం సక్సెస్​

సారథి న్యూస్​, గోదావరిఖని: టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సూచనల మేరకు పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ జన్మదినం పురస్కరించుకుని తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మంథని ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రారంభించారు. అంతకుముందు ఎన్​టీపీసీ మిలీనియం హాల్​లో నూతన వ్యవసాయ విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి నారాయణ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్​ […]

Read More