Breaking News

AV

ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ:

ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ

– డీఐజీ ఏవీ రంగనాథ్ – గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ  సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ప్రజలకు పోలీస్ శాఖను ప్రజలకు చేరువ చేసి, ప్రజాసమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఓ బాధితుడు తన భూసమస్యను తెలియజేసేందుకు అంబులెన్స్ […]

Read More