Breaking News

ANDRAPRADESH

ఏపీలో 10,392 కరోనా కేసులు

ఏపీలో 10,392 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం(24 గంటల్లో) 10,392 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,55,531 నమోదయ్యాయి. తాజాగా, కరోనా మహమ్మారి బారినపడి 72 మంది మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,125కు చేరింది. కోవిడ్​నిర్ధారణ పరీక్షలు 38లక్షలు దాటాయి. నిన్న ఒక్కరోజే 60,804 మెడికల్​ టెస్టులు చేయగా, ఇప్పటివరకూ చేసిన టెస్టులు 38,43,550 చేశారు. తాజాగా కరోనా నుంచి 8,454 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వ్యాధి నుంచి కోలుకుని […]

Read More
గ్రామవలంటీర్​పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

గ్రామవలంటీర్​ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1036 గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండి.. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా, అభ్యర్థులు త్వరగా ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పోస్టులు 1,036 (నెల్లూరు 273, చిత్తూరు 374, శ్రీకాకుళం 85, తూర్పు […]

Read More
ఏపీలో 10,603 కరోనా కేసులు

ఏపీలో 10,603 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 10,603 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు చేరింది. తాజాగా, 88 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 99,129 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 63,077 శాంపిళ్లను పరీక్షించారు. అలాగే 9,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు కోలుకున్న రోగుల సంఖ్య […]

Read More
ఏపీలో 4లక్షల మార్క్​దాటేసిన కరోనా

ఏపీలో 4లక్షల మార్క్​ దాటేసిన కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉధృతి పెరుగుతోంది. కేసులు నాలుగు లక్షలు దాటేశాయి. శనివారం (24 గంటల్లో )10,548 మందికి కరోనా ప్రబలింది. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 4,14,164 కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మహమ్మారి బారినపడి తాజాగా 82 మంది మృతిచెందగా.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,796కు చేరింది. 24 గంటల వ్యవధిలో 62,024 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఒకరోజులో రోగం […]

Read More
ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం(24 గంటల్లో) 10,526 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,00,721కు చేరింది. తాజాగా, వైరస్‌ బారినపడి 81మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,714 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 8,463 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,711కు చేరింది. తాజాగా 61,331 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా 35,41,321 మెడికల్​టెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు […]

Read More
ఏపీలో 10,830 కరోనా కేసులు

ఏపీలో 10,830 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో బుధవారం(24 గంటల్లో) 10,830 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. తాజాగా కోవిడ్​నుంచి కోలుకుని 8,473 మంది డిశ్చార్జ్​అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి 81 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 3,541కు చేరింది. రాష్ట్రంలో 34,18,690 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 728, చిత్తూరు 913, ఈస్ట్​గోదావరి 1,528, గుంటూరు 532, కడప 728, కృష్ణా 299, కర్నూలు […]

Read More
కరోనా రోగుల వద్ద వసూళ్లు సహించబోం

కరోనా రోగుల వద్ద వసూళ్లు సహించబోం

బాధితుల పట్ల మానవత్వం చూపాలి సెప్టెంబర్ 7లోగా పంటనష్టంపై అంచనాలు వీడియో కాన్ఫరెన్స్​లో ఏపీ సీఎం వైఎస్​ జగన్​ సారథి న్యూస్​, కర్నూలు: ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దానికంటే.. కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. బాధితుల పట్ల మానవత్వం చూపాలని హితబోధ చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో ‘స్పందన’ […]

Read More
ఏపీలో 9,927 కరోనా కేసులు

ఏపీలో 9,927 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మంగళవారం కొత్తగా 9,927 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,68,744కు చేరింది. తాజాగా, వ్యాధి బారినపడి 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,460 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని తాజాగా 9,419 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,75,352కు చేరింది. గత 24 గంటల్లో 64,351 మందికి వైద్యపరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 33,56,852 టెస్టులు చేశారు. ఇక జిల్లాల వారీగా […]

Read More