Breaking News

AMRAPALI

కేంద్ర సర్వీసుల్లోకి యువ ఐఏఎస్​ ఆమ్రపాలి

కేంద్ర సర్వీసుల్లోకి యువ ఐఏఎస్​ ఆమ్రపాలి

న్యూఢిల్లీ: యువ ఐఏఎస్‌ ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం(పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్​ కేడర్​ నుంచి2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ […]

Read More