Breaking News

AMITH

ఖేల్‌రత్నకు అమిత్‌, వికాస్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్​ గాంధీ ఖేల్​ రత్న అవార్డుల కోసం ఇద్దరు బాక్సర్లను భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) ప్రకటించింది. ప్రపంచ చాంపియన్ ​షిప్​ రజత విజేత అమిత్ పంగల్(52 కేజీ), వికాస్ క్రిషన్ (69 కేజీ)ను ఈ అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేసింది. గతంలో అమిత్ పేరును మూడుసార్లు అర్జున అవార్డుకు సిఫారసు చేసినా సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. 2012లో డోపింగ్ కేసులో అమిత్ దోషిగా తేలడంతో అతన్ని పక్కనబెడుతూ వచ్చారు. మరి ఇప్పుడు కమిటీ […]

Read More