Breaking News

ACTRESS ANUSHKA

స్త్రీశక్తి సన్నద్ధం కావాలి

స్త్రీశక్తి సన్నద్ధం కావాలి

హైదరాబాద్‌: ట్రాఫిక్‌, సైబర్‌ క్రైం సహా అన్ని విభాగాల్లో సైబరాబాద్‌లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని సైబరాబాద్‌‌ సీపీ సజ్జనార్‌ వివరించారు. పిల్లలు, మహిళల భద్రతపై ప్రత్యేకశ్రద్ధ వహించామని చెప్పారు. ఈ ఏడాది సైబరాబాద్‌కు 750 మంది మహిళా కానిస్టేబుళ్లు పోస్టింగ్‌పై వచ్చారని వెల్లడించారు. షీ టీమ్​తో సమాజంలో మార్పు వస్తుందన్నారు. సమాజం, దేశం కోసం స్త్రీ శక్తి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం ఫిల్మ్ నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ‘షి పాహి’ కార్యక్రమం […]

Read More