Breaking News

6PAPERS

జులై 10 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

జులై 10 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదింపు ప్రతిపేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. సారథి న్యూస్, అమరావతి: పదవ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌నేపథ్యంలో 11 పేపర్లను ఆరు పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూనే జులై 10 నుంచి 15వ తేదీ వరకు ఎగ్జామ్స్​ నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతి ఎగ్జామ్​ ఉదయం 9.30 నుంచి 12.45 […]

Read More