Breaking News

10

‘పది’ పరీక్షలు రద్దు

ఇంటర్నల్​, అసెస్​మెంట్ మార్కుల ఆధారంగా ప్రమోట్​ పై క్లాసెస్​కు 5,34,903 మంది స్టూడెంట్స్​ ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ నిర్ణయం సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ను నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే స్టూడెంట్స్​ను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్​ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీంతో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులు ప్రమోట్​ అయ్యారు. టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్ పై […]

Read More