Breaking News

హైదర్ అలీ

సర్ఫరాజ్​కు పిలుపు

లాహోర్: మూడు టెస్టులు, మూడు టీ20ల కోసం వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న పాకిస్థాన్ జట్టును ప్రకటించారు. ఈ రెండు సిరీస్​ల కోసం మొత్తం 29 మందిని ఎంపికచేశారు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించిన కొత్త కుర్రాడు హైదర్ అలీకి తొలిసారి అవకాశం కల్పించారు. అయితే మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​ను జట్టులోకి తీసుకొచ్చి సెలెక్టర్లు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మిగతా జట్టులో అనుహ్యమైన మార్పులు చేయలేదు. ఈ సీజన్ దేశవాళీ టోర్నీలో విశేషంగా రాణించడం […]

Read More