Breaking News

హైదరాబాద్ మేయర్

పేదలు, కార్మికులను ఆదుకుంటాం

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాప్తి.. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ లో స్టేట్ సివిల్ సప్లయీస్ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి వలస కూలీలకు 12 కేజీల బియ్యం, రూ.500 నగదు చొప్పున మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ […]

Read More
విశ్వనగరాన్ని సురక్షితంగా ఉంచుదాం..

విశ్వనగరాన్ని సురక్షితంగా ఉంచుదాం..

* కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు* కంటైన్‌మెంట్‌ క్లస్టర్లపై స్పెషల్ ఫోకస్* ప్రతిరోజూ 25వేల మందికి ఆహార ప్యాకెట్లు* జీహెచ్‌ఎంసీ, పోలీసుశాఖకు సహకరించండి* ‘సారథి ప్రతినిధి’తో హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ‘కరోనా(కోవిడ్ 19) వ్యాప్తి నివారణకు బల్దియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్ సెంటర్లకు పంపించాం. కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మర్కజ్ వెళ్లొచ్చిన వారిని గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. […]

Read More