Breaking News

సొరంగం పనులు

‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం

‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం

రాతిపెడ్డలు కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: పాలమూరు ఎత్తిపోతల పథకం సొరంగం పనుల్లో రాయి కూలి వ్యక్తి మృతిచెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా సొరంగం (టన్నెల్) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, ఉయ్యాలవాడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గొంది శ్రీనివాస్ రెడ్డి రోజూ లాగే నీళ్ల ట్రాక్టర్ తీసుకొని […]

Read More