Breaking News

సీపీ రవీందర్

సంజయే సూత్రధారి

సంజయే సూత్రధారి

వీడిన గొర్రెకుంట మర్డర్ మిస్టరీ పప్పన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ప్రియురాలి కోసం 9 మంది దారుణ హత్య వెల్లడించిన వరంగల్ సీపీ రవీందర్ సారథి న్యూస్, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట హత్యల వెనక మిస్టరీని పోలీసులు ఛేదించారు. పప్పన్నంలో నిద్రమాత్రలు కలిపి 9 మందిని హత్య చేశాడు నిందితుడు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్‌ యాదవ్‌ను సోమవారం మీడియా ఎదుట […]

Read More