Breaking News

సీడబ్ల్యూఐ

ఫ్యామిలీస్​పై బెంగతోనే అలా..

కింగ్‌స్టన్‌: కరోనా కారణంగా ఆగిపోయిన ఇంటర్​నేషనల్‌ క్రికెట్‌ వచ్చేనెల ఇంగ్లండ్‌–వెస్టిండీస్‌ మధ్య టెస్టు సిరీస్‌తో తిరిగి మొదలవనుంది. ఇంగ్లండ్‌ వేదికగా పూర్తి బయో సెక్యూర్‌ వాతావరణంలో జరిగే ఈ సిరీస్‌ గురించి క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంగ్లిష్‌ టీమ్‌ ఇప్పటికే ఔట్‌ డోర్‌ ట్రైనింగ్​ స్టార్ట్‌ చేయగా.. విండీస్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే, ముగ్గురు స్టార్‌ ప్లేయర్లు డారెన్‌ బ్రావో, షిమ్రన్‌ హెట్‌మయర్‌, కీమో పాల్‌ ఇంగ్లండ్‌ వెళ్లేందుకు నిరాకరించడం చర్చనీయాశమైంది. ఈ […]

Read More
ఇంగ్లండ్‌ పర్యటనకు రాం

ఇంగ్లండ్‌ పర్యటనకు రాం

సెయింట్‌ జాన్స్‌ (అంటిగ్వా): కరోనా నేపథ్యంలో.. వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు తాము రాలేమని వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ డారెన్ బ్రావో, షిమ్రాన్ హెట్ మెయర్, కీమో పాల్ వెల్లడించారు. దీంతో వీళ్లను పక్కనబెట్టి ఈ సిరీస్ కోసం 14 మందితో కూడిన వెస్టిండీస్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ముగ్గురు క్రికెటర్ల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని విండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) తెలిపింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ బోనెర్, పేసర్ కెమెర్ హోల్డర్ తొలిసారి విండీస్ […]

Read More