Breaking News

సీఐఐ

డిజిటల్ విప్లవం వైపు తెలంగాణ

డిజిటల్ విప్లవం వైపు తెలంగాణ

కొవిడ్ సంక్షోభ అనంతరం అనేక అవకాశాలు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. తెలంగాణ ప్రపంచంలోని అనేక పెట్టుబడులకు ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని, అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​పాల్గొన్నారు. రెండు […]

Read More