న్యూఢిల్లీ: బీజేపీ లీడర్ కపిల్ శర్మ మద్దతుదారులు యాంటీ సీఏఏ, ఎన్నార్సీ ఆందోళన జరుగుతున్న ప్లేస్లో స్టేజ్కు నిప్పుపెట్టారని రూమర్ స్ర్పెడ్ అవడంతో ఢిల్లీలో గొడవలు చేలరేగాయని పోలీసులు అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన యాంటీ సీఏఏ, ఎన్నార్సీ గొడవల్లో ఓ కానిస్టేబుల్ చనిపోయిన ఘటనపై పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ చార్జ్షీట్ తయారు చేసినట్లు పోలీసులు చెప్పారు. ‘చాంద్బాగ్లో కపిల్మిశ్రా మద్దతుదారులు నిప్పుపెట్టారని చెప్పడంతో […]
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితురాలు జామియా ఇస్లామియా స్టూడెంట్ సఫూరా జార్గర్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఎంఫిల్ చదువుతున్న సఫూరా 23 వారాల ప్రెగ్నెంట్ కావడంతో పోలీసులు తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిల్ ఇచ్చేందుకు అబ్జక్షన్ చెప్పలేదు. ఆమె ప్రెగ్నెంట్ కావునా బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన కోర్టులో చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు […]
తెలంగాణ రాష్ట్ర కాషాయదళానికి కొత్త చీఫ్ గా ఎన్నికైన … తెలంగాణ రాష్ట్ర కాషాయదళానికి కొత్త చీఫ్ గా ఎన్నికైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ టార్గెట్ ఫిక్స్ అయ్యిందా..? కుర్చీలో మూడేళ్ల పాటు ఉండే సంజయ్ ఏజెండా ఏమిటి..? తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై సంజయ్ చాలా క్లారిటీతో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ ఆఫీసు వద్ద ఏర్పాటుచేసిన అభినందన సభ వేదికగా స్పష్టమైన సంకేతాలు […]