Breaking News

వీఆర్వోలు

వీఆర్వోలకు ఏమీ కాదు: సీఎం కేసీఆర్​

వీఆర్వోలకు ఏమీ కాదు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు వీఏవోలు, వీఆర్వోలకు తీపిక‌బురు అందించారు. ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లును తీసుకొస్తున్నామని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వీఏవోల‌ను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామ‌న్నారు. వారి అర్హతలను బట్టి ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ శాఖ‌ల్లో వీఆర్వోలను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. రెవెన్యూ సంస్కరణ వ‌ల్ల ఉద్యోగుల‌కు ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని సీఎం స్పష్టంచేశారు. సంస్కరణల వల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. రెవెన్యూ సమస్యల […]

Read More
కొత్త రెవెన్యూ బిల్లు.. కీలక అంశాలు ఇవే

కొత్త రెవెన్యూ చట్టం.. కీలక అంశాలు ఇవే

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు బుధవారం ప్రవేశపెట్టారు. వీటిలో ‘భూమి హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం- 2020’, ‘గ్రామరెవెన్యూ అధికారుల రద్దు చట్టం- 2020’ ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవని ప్రభుత్వం తెలిపింది. ‘భూ లావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేయాలి. సబ్‌రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి. భూములను మార్ట్‌గేజ్ చేస్తే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ […]

Read More
వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

సారథి న్యూస్, రామడుగు, రామాయంపేట, కౌడిపల్లి: రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి వీఆర్వో వ్యవస్థను రద్దుచేయనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వీఆర్​వోల నుంచి పలు భూసంబంధిత రికార్డులను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలో రికార్డులను తీసుకున్నారు. అలాగే మెదక్​ జిల్లా.. మెదక్ ఆర్డీవో సాయిరాం నిజాంపేట మండలంలోని పలు గ్రామాల వీఆర్వోల వద్ద నుంచి భూరికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాం, గిర్దవర్ […]

Read More
ఏకపక్షంగా బదిలీలు చేసిన్రు

ఏకపక్షంగా బదిలీలు చేసిన్రు

సారథి న్యూస్, ఖమ్మం: ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా జిల్లాలో వీఆర్వోలను ఏకపక్షంగా బదిలీలు చేశారని, ఈ విషయం గురించి వినతి ఇవ్వడానికి వెళ్తే ఖమ్మం కలెక్టర్ ​అపాయింట్​మెంట్​ ఇవ్వడం లేదని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్ రావు మంగళవారం ఎంపీ నామా నాగేశ్వరావుకు ఆన్​లైన్​లో వినతిపత్రం పంపించారు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ధరణి ద్వారా కొత్త పట్టాబుక్కులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ, ఎన్నికల నిర్వహణ, […]

Read More