Breaking News

రెవెన్యూ కోర్టు

రెవెన్యూ కోర్టు కేసులు పరిష్కరించండి

రెవెన్యూ కోర్టు కేసులు పరిష్కరించండి

సారథి న్యూస్, ములుగు: రెవెన్యూ కోర్టులో పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించాలని ఎస్.కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్​సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సీలింగ్, భూదాన్, హైవేలకు ఇచ్చిన భూముల వివరాలను సంబంధిత నమూనాలో పొందుపర్చాలని సూచించారు. 96లో మ్యుటేషన్ చేసిన రిపోర్టు ఆధారంగా రికార్డులను సరిచూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అతితక్కువ కేసులు ఉన్న జిల్లా ములుగు, భద్రాది మాత్రమేనని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన రెవెన్యూ కేసులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో […]

Read More