Breaking News

రాయప్రోలు

తెలుగు వెలగాలి

తరతరాల తెలుగు.. ఇలా వెలుగుఏ ప్రపుల్ల సుమంబుల ఈశ్వరునకుపూజ సల్పితినో యేను పూర్వమందుకలదయేని పునర్జన్మ కలుగుగాకమధుర మధురమౌ తెలుగు నా మాతృభాష!!– అని రాయప్రోలు సుబ్బారావు తేట తెలుగు మాధుర్యాన్నితీయనైన పద్యం ద్వారా చెప్పారు.ఆయనే ఓ మాట అన్నారు..‘ఏ దేశమేగినా.. ఏ పీఠమెక్కినా పొగడరా నీతల్లి భారతిని’ అని ఆ వాక్యాన్ని కాస్తా తెలుగుకు అన్వయించుకుంటే మనం ఎక్కడున్నా, రెండు రాష్ట్రాల వారమైనా తెలుగు వారమే. ఆ భాషా మాధ్యుర్యాన్ని తొలి గురువు అమ్మనోట విని పులకించినవారమే. […]

Read More