Breaking News

ముస్లాపూర్

పత్తిపై మిడతల దాడి

పత్తిపై మిడతల దాడి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ లో పత్తి పంటను మిడతలు ఆశించిన నేపథ్యంలో సంగారెడ్డి డాట్ సెంటర్ సైంటిస్ట్ డాక్టర్ రాహుల్ బుధవారం గ్రామాన్ని సందర్శించారు. మిడతలు ఆశించిన నడిపోల్లా బాలయ్య పత్తి పంటను పరిశీలించారు. ఈ మిడతలు దండు స్వభావం కలిగినవి, కొన్ని మొక్కలను మాత్రమే ఆశిస్తాయని ఆయన తెలిపారు. ఈ రకం మిడతలు ముందుగా పొలం గట్టు మీద గుడ్లు పెట్టి పదిరోజుల తర్వాత పిల్లలై మొక్కలను ఆశిస్తాయని […]

Read More