Breaking News

మహిళామోర్చా

కూరగాయలు పంపిణీ

కూరగాయలు పంపిణీ

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: బీజేపీ అధినాయకత్వం  పిలుపు మేరకు మంగళవారం మహబూబ్ నగర్ మండలం ఓబులాయిపల్లిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు ఆధ్వర్యంలో కూరగాయలు పంచిపెట్టారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు అంజమ్మ మాస్క్​లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు రాజుగౌడ్, జాం శ్రీనివాసులు, కిరణ్ కుమార్ రెడ్డి, రామకృష్ణ, అంజయ్య, దర్పల్లి హరి, శివారెడ్డి పాల్గొన్నారు.

Read More