Breaking News

మంత్రి మల్లారెడ్డి

మేయర్ సుడిగాలి పర్యటన

 మేయర్ సుడిగాలి పర్యటన

సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం విసృతంగా పర్యటించారు. కాప్రా సర్కిల్ సాయిబాబా నగర్ కంటైన్​ మెంట్​ జోన్ లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డీసీ శైలజ, కార్పొరేటర్ స్వర్ణరాజ్ పాల్గొన్నారు. కవాడిగూడలో డ్రైనేజీ పనుల పరిశీలన.. మేయర్ సుడిగాలి పర్యటన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ జవహర్ నగర్ డంపింగ్ […]

Read More