Breaking News

మంత్రివర్గభేటీ

విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సీఎం కె.చంద్రశేఖర్​రావు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్​ పలు అంశాలపై చర్చించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.టీఎస్ బీపాస్ పాలసీకి […]

Read More