Breaking News

బ్యాంకు ఖాతా

మీకు డబ్బులు పడ్డాయా?

మీకు డబ్బులు పడ్డాయా?

కరోనా నేపథ్యంలో లాక్​ డౌన్​ కారణంగా ప్రతిఒక్కరూ ఇళ్లకే సారథి న్యూస్​, రంగారెడ్డి: కరోనా నేపథ్యంలో లాక్​ డౌన్​ కారణంగా ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్​ కార్డుదారులకు రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో  జమ చేస్తోంది. సదరు కార్డుదారులు తమకు డబ్బులు వచ్చాయా.. లేదా? స్టేటస్​ ఏమిటి అనే విషయాలను ttps://epos.telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html ఈ పోర్టల్​ ద్వారా చూసుకోవచ్చు. రేషన్​కార్డు, ఆధార్​ నంబర్​ను ఎంట్రీ చేసి చూసుకుని.. డ్రా చేసుకోవచ్చు. అయితే […]

Read More