Breaking News

బీజాపూర్ తెర్రం

దద్దరిల్లిన దండకారణ్యం

దద్దరిల్లిన దండకారణ్యం

బీజాపూర్ జిల్లా తెర్రం అటవీప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్‌ నేలకొరిగిన 22 మంది జవాన్లు మృతి పరామర్శించిన ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బాగెల్ నేడు ఛత్తీస్ గఢ్​​కు హోంమంత్రి అమిత్ షా సారథి, కరీంనగర్, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్​లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతం తుపాకుల కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. మావోయిస్టుల భీకర దాడిలో సుమారు 22 మంది జవాన్లు నేలకొరిగారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో జవాన్లు విగతజీవులుగా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. గాయపడినవారిని చికిత్స కోసం పలు […]

Read More