Breaking News

బీచుపల్లి ఆలయం

జూరాల 43 గేట్లు ఎత్తివేత

జూరాల 43 గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, జూరాల: ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణానదికి ఒక్కసారిగా వరదనీరు పోటెత్తింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు 43 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 2009లో మాదిరిగానే భీకర వరద ప్రవాహం కొనసాగిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో బీచుపల్లి ఆలయం వద్ద పుష్కరఘాట్​ మునిగింది. జూరాల సామర్థ్యం 8.730 టీఎంసీ నీటినిల్వ ఉంది. ఇన్​ఫ్లో 4,06,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్​ప్లో 4,17,000 క్యూసెక్కులుగా నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా […]

Read More

బోయలు కొలిచే బీచుపల్లి

తెలంగాణ రాష్ట్రంలోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో కృష్ణానది తీరాన ఈ బీచుపల్లి క్షేత్రం ఉంది. ఇక్కడి ప్రధాన దైవం ఆంజనేయస్వామి. వ్యాసరాయుల వారి ప్రతిష్ఠాపన అయిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితం. పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న ఈ పుణ్యస్థలంలో ఎంతో మంది మహాపురుషులు, యోగులు, రుషులు తపమాచరించిన దివ్యధామంగా వెలుగొందుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ ఆంజనేయస్వామి ప్రధాన […]

Read More