Breaking News

బీఎంసీ

కరోనా బస్సు వచ్చేసింది

కరోనా బస్సు వచ్చేసింది

ఆవిష్కరించిన మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజురోజుకు  తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు పెద్దసంఖ్యలో టెస్టింగ్ లు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఓ మొబైల్ కరోనా వైరస్ టెస్టింగ్ బస్సును రూపొందించింది. ఈ బస్ ను మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే, ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ ఆదిత్యఠాక్రే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (బీఎంసీ) ప్రవీణ్ పర్దేశీ శనివారం ఆవిష్కరించారు. బస్సులోనే టెస్టింగ్స్ […]

Read More