Breaking News

బార్డర్

సరిహద్దులో కట్టుదిట్టం

సరిహద్దులో కట్టుదిట్టం

– ఫూట్ పెట్రోలింగ్ తో పోలీస్ నిఘా– ఎస్పీ కె.అపూర్వరావు సారథి న్యూస్, జోగుళాoబ గద్వాల: ఏపీలోని కర్నూలులో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జోగుళాoబ గద్వాల జిల్లా సరిహద్దుల వద్ద పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు.శుక్రవారం తెలంగాణ, ఏపీ సరిహద్దు పుల్లూరు చెక్ పోస్ట్ ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలుచేయాలని […]

Read More