Breaking News

బస్సు సర్వీసులు

రయ్​… రయ్​

ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం సిటీ సర్వీసులకు అనుమతి లేదు నగదురహిత టికెట్ లు ​జారీ సారథి న్యూస్, అనంతపురం, శ్రీకాకుళం: కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఏపీఎస్​ఆర్టీసీ బస్సులు 58 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్​లో గురువారం ఉదయం ఎట్టకేలకు రోడ్డెక్కాయి. ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ఆంక్షలను సడలించడంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్‌ సర్వీసులు రాకపోకలు సాగించాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ కూడా బుధవారం సాయంత్రం నుంచే […]

Read More