Breaking News

పొడ్చాన్ పల్లి

బోరు గుంతే మృత్యువైంది

బోరుబావిలో పడ్డ బాలుడి మృతి 8:30 గంటలు శ్రమించిన రెస్క్యూ టీమ్​ సారథి న్యూస్, మెదక్: బోరు బావి బాలుడిని మింగేసింది.. గుంతలో పడ్డ చిన్నారి విగతజీవిగా మారాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చాన్ పల్లి గ్రామానికి చెందిన భిక్షపతి పంట సాగుకోసం తన పొలంలో మంగళవారం రాత్రి బోరు వేయగా ఫెయిల్ అయింది. దీంతో బుధవారం పొలంలో మరో రెండుచోట్ల బోర్లు వేయించాడు. వాటిలో కూడా చుక్కనీరు […]

Read More