Breaking News

పూసల కులం

పూసల కులానికి ప్రాధాన్యం ఇవ్వాలి

పూసల కులానికి ప్రాధాన్యం ఇవ్వాలి

సారథి, వేములవాడ: పూసల మహిళా సంఘం సమావేశం బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సాయినగర్ లో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ముద్రకోల ఆంజనేయులు మాట్లాడుతూ.. పూసల కులానికి ప్రత్యేకంగా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. సంఘానికి భవనం నిర్మించాలని, ఎక్స్ గ్రేషియా రూ.10లక్షలు, పింఛన్లు ఇవ్వాలని, డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ చైర్మన్​ముద్రకోల దుర్గేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్రకోల వెంకటేశం, జిల్లా […]

Read More