Breaking News

పీవోఎస్ మిషన్లు

పీవోఎస్ మిషన్ల ద్వారానే ఎరువులు అమ్మాలి

పీవోఎస్ మిషన్లతోనే ఎరువులు అమ్మాలి

సారథి న్యూస్, రామయంపేట: రైతులకు యాసంగి సీజన్ లో అవసరమైన ఎరువులను పీవోఎస్ మిషన్ల ద్వారానే విక్రయించాలని మెదక్ డీఏవో పరుశురాం నాయక్ ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు. శనివారం మెదక్​ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుకాణాల వద్ద స్టాక్ వివరాలు, ధరల పట్టికలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులను విక్రయించొద్దని హెచ్చరించారు. చలి నుంచి వరి […]

Read More