Breaking News

పశువైద్యం

‘ప్రైవేట్​లో మందులు విక్రయిస్తున్న డాక్టర్​పై చర్యలు తీసుకోవాలి’

‘ప్రైవేట్​లో మందులు విక్రయిస్తున్న డాక్టర్​పై చర్యలు తీసుకోవాలి’

సారథి, కోడేరు(కొల్లాపూర్): నాగర్​కర్నూల్ ​జిల్లా కోడేరు ప్రభుత్వ పశువైద్య కేంద్రంలో మూగజీవులకు మందులను అందుబాటులో ఉంచకుండా ప్రైవేట్​ వ్యక్తులకు విక్రయిస్తున్న పశు వైద్యాధికారి డాక్టర్ భానుకిరణ్ పై చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం మండల గౌరవాధ్యక్షుడు యాపట్ల శేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మందులు సరఫరా చేస్తుండగా, ఆయన మాత్రం మందులు ఇవ్వకుండా నాగర్ కర్నూల్, సింగోటంలోని ప్రైవేట్​మెడికల్ షాపునకు చీటీలు రాస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, గొర్రెల కాపరుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మందులను సింగయిపల్లిలో నిల్వచేసి […]

Read More