Breaking News

పది పరీక్షలు

టెన్త్​… టెన్షన్​

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణలో వాయిదాపడి టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ భవితవ్యం ఏమిటో తేలనుంది.. మరోసారి వాయిదాపడిన నేపథ్యంలో అటు స్టూడెంట్స్​.. ఇటు పేరెంట్స్​లో ఆందోళన నెలకొంది. పరీక్షల నిర్వహణపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అంశాలపై సోమవారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా […]

Read More